దావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...

YS Jagan - KTR: గ్రేట్ మీటింగ్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్...

Update: 2022-05-24 04:30 GMT

దావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...

YS Jagan - KTR: దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. WEF సదస్సుకి జగన్, కేటీఆర్ హాజరయ్యారు. ఈ సదస్సు అనంతరం ఇద్దరు నేతలు కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. గ్రేట్ మీటింగ్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ సదస్సులో ఇరువురు నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Full View


Tags:    

Similar News