జయహో పుస్తకం ఆవిష్కరించిన సీఎం జగన్

జయహో రాసిన సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం పాదయాత్ర నాకు గొప్ప అనుభవం ఇచ్చింది

Update: 2019-08-12 11:39 GMT

సీఎం వైఎస్ జగన్ జయహో అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని జగన్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జయహో పుస్తకంలో జగన్ పాదయాత్ర గురించి వుంది. పాదయాత్ర తనకు గొప్ప అనుభవం ఇచ్చిందని జగన్ చెప్పారు. 50 శాతం ఓట్లతో మునుపెన్నడూ లేని విజయాన్ని ప్రజలు అందించారని తెలిపారు. సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని రామచంద్రమూర్తి ప్రశంసలు కురిపించారు.  

Tags:    

Similar News