CM Jagan: నేడు భీమవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్

CM Jagan: ఉ.11.20కు భీమవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి * ఉంగుటూరు ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్

Update: 2021-08-14 01:07 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ భీమవరంలో పర్యటించనున్నారు. ఉదయం 11.20కి భీమవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్ ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

Full View


Tags:    

Similar News