మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు.. మార్చి 6న విచారణకు ఆదేశాలు..

AP CID: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది.

Update: 2023-02-28 12:45 GMT

మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు.. మార్చి 6న విచారణకు ఆదేశాలు..

AP CID: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. CRPC 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు నోటీసులు అందజేశారు. మార్చి 6న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News