Andhra Pradesh: జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు బార్ కౌన్సిల్ సన్మానం

Andhra Pradesh: ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Update: 2021-12-26 14:00 GMT

ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Andhra Pradesh: త్వరలో ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వస్తారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తొలిసారి అమరావతి వచ్చిన ఎన్వీ రమణకు హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది సీజేఐ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు, పెద్ద సంఖ్యలో జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వస్తారని చెప్పారు. హైకోర్టు సీజే లిస్ట్ పంపితే ఆమోదిస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.

Tags:    

Similar News