Andhra Pradesh: 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: స్కూళ్లల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-04-19 11:18 GMT

Andhra Pradesh: 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: స్కూళ్లల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతానికి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News