Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు మృతి

Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు మృతి

Update: 2023-02-09 04:56 GMT

Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు మృతి

Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఆయిల్‌ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు మృత్యువాత పడ్డారు. జి.రాగంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News