కృష్ణాజిల్లాలో ఏసీబీ దాడులు..!

* పెనమలూరు తహశీల్దార్‌ భద్రు ఇంట్లో తనిఖీలు.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు

Update: 2022-11-11 08:54 GMT

కృష్ణాజిల్లాలో ఏసీబీ దాడులు

Andhra Pradesh: కృష్ణాజిల్లాలో ఏసీబీ దాడుల కలకలం రేగింది. పెనమలూరు తహశీల్దార్‌ భద్రు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో సోదాలు చేపట్టారు. విజయవాడలోని నివాసంతో పాటు మరో 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాస్తున్నారు.

Tags:    

Similar News