ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో నిలిచిపోయిన ఆధార్ సేవలు

* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు... టెక్నికల్ ఇష్యూగా గుర్తించిన అధికారులు

Update: 2022-12-01 11:20 GMT

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో నిలిచిపోయిన ఆధార్ సేవలు

Aadhaar Services: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామవార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు నిలిచిపోయాయి. ఏపీ వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్‌ కింద ప్రభుత్వం ఆధార్ సేవలను ప్రారంభించింది. ఆధార్ సేవలకు ఇబ్బందులు కలగడంతో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే అధికారులు టెక్నికల్ ఇష్యూగా గుర్తించారు. మరో ఐదు రోజుల పాటు ఆధార్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News