ఏపీలో నెల రోజుల్లో 7 అత్యాచార ఘటనలు.. అలెర్ట్ అయిన పోలీసులు...

AP News: గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడిపై ఛార్జీషీటు దాఖలు...

Update: 2022-05-08 02:49 GMT

Representational Image

AP News: ఏపీలో నెల రోజుల్లో 7 అత్యచార ఘటనలు జరిగాయి. దీంతో రాష్ట్ర పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. అన్ని కేసుల్లోనూ 7 రోజుల్లో ఛార్జీషీటు దాఖలు చేస్తామని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. తల్లిదండ్రులుపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుంటూరులో నడిరోడ్డుపై జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిపై చార్జి షీట్ వేసి శిక్ష పడేలా చేశామన్నారు.

Tags:    

Similar News