మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు 41సీఆర్‌పీసీ నోటీసులు..

Ashok Gajapathi Raju: ఇప్పటికే 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు...

Update: 2021-12-24 07:04 GMT

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు 41సీఆర్‌పీసీ నోటీసులు..

Ashok Gajapathi Raju: విజయగనగరంలో రామతీర్థం ఆలయ శంకుస్థాపనపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా తాజాగా 41CRPC నోటీసులు ఇచ్చారు నెల్లిమర్ల పోలీసులు.

Tags:    

Similar News