అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...

Anantapur: ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు...

Update: 2022-05-28 02:17 GMT

అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...

Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూడా కూలింది. మృతులు దాదు, షర్పున, ఫిర్దోజ్, జైనుబీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News