మంత్రులను నిలదీస్తున్న స్థానికులు

మంత్రులను నిలదీస్తున్న స్థానికులు
x
Highlights

హైదరాబాద్ ఎల్బీనగర్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ పర్యటించారు. సాగర్ రింగ్ రోడ్డులోని భైరామల్ గూడ చెరువు ప్రాంతాన్ని మంత్రులు...

హైదరాబాద్ ఎల్బీనగర్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ పర్యటించారు. సాగర్ రింగ్ రోడ్డులోని భైరామల్ గూడ చెరువు ప్రాంతాన్ని మంత్రులు పరిశీలిచారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరివెంట సీఎస్ సోమేశ్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories