గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక పాఠశాల విద్యార్థులు అడెంటెన్స్ సమయంలో జైహింద్, జై భారత్ అని చెప్పాల్సిందే.. అంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు స్వాగతించిన, మరికొందరు విమర్శిస్తున్నారు.

Chakri
Published on: 2 Jan 2019 11:45 AM IST
X
గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక పాఠశాల విద్యార్థులు అడెంటెన్స్ సమయంలో జైహింద్, జై భారత్ అని చెప్పాల్సిందే.. అంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు స్వాగతించిన, మరికొందరు విమర్శిస్తున్నారు.
Chakri

Chakri

Next Story