శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నఇద్దరు మహిళలు

x
Highlights

శబరిమల ఆలయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఆలయంలో మహిళలు కూడా ప్రవేశించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేరళ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయినట్లైంది.

శబరిమల ఆలయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఆలయంలో మహిళలు కూడా ప్రవేశించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేరళ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయినట్లైంది.
Show Full Article
Print Article
Next Story
More Stories