Warangal: నేడు వరంగల్‌కు గవర్నర్.. కలెక్టరేట్‌లో సమీక్ష!

Warangal: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నేడు పర్యటించనున్నారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 9 July 2026 6:39 AM IST
Warangal
X

Warangal: నేడు వరంగల్‌కు గవర్నర్.. కలెక్టరేట్‌లో సమీక్ష!

వరంగల్: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉ.8 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10:15కు ఎన్ఐటీ వరంగల్ చేరుకుంటారు.

10:35కు ఐడీఓసీలో నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొని, 11:30కు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:25కు రెడ్డిక్రాస్, 4:05కు టీజీటిడబ్ల్యూఆర్ సెంటర్, 4:50కు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి 5:40కు హైదరాబాద్ కి బయలుదేరుతారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story