Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్కు తాళం వేసి రైతుల ధర్నా
Mahabubabad: మిర్చి అమ్మిన డబ్బులు ఇవ్వాలని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ గేట్కు తాళం వేసి రైతుల ధర్నా. ఎన్ ఎస్ ట్రేడర్స్ వ్యాపారిపై చర్యలకు డిమాండ్.
Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్కు తాళం వేసి రైతుల ధర్నా
మహబూబాబాద్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం మరియు గేట్ కు తాళం వేసి రైతుల ధర్నా మిర్చి అమ్మిన రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్.
వ్యవసాయ మార్కెట్ లో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న ఎన్ ఎస్ ట్రేడర్స్ వ్యాపారి పై చర్యలు తీసు కోవాలని డిమాండ్.
Next Story




