Garla: ముల్కనూరులో ఇల్లు గుల్ల చేసిన దొంగలు కేసు నమోదు!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో దొంగలు పడి 8 తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Garla: ముల్కనూరులో ఇల్లు గుల్ల చేసిన దొంగలు కేసు నమోదు!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో చోరీ.అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేరని గ్రహించి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు.
తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.బీరువాని తెరిచి 8 తులాల బంగారం,15 వేల రూపాయలు అపహరణ.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




