Visakhapatnam: 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధుల తొట్లకొండ సందర్శన
Visakhapatnam: విశాఖలోని తొట్లకొండ బౌద్ధ పర్యాటక ప్రాంతంలో కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయ మొక్కలు నాటారు. 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కలిసి సందర్శన.
Visakhapatnam: 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధుల తొట్లకొండ సందర్శన
Visakhapatnam: ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతం తొట్లకొండ వద్ద కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ మొక్కలు నాటారు. కేంద్ర మంత్రితో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రులు, ప్రతినిధులు తొట్లకొండను సందర్శించారు.
తొట్లకొండలోని మహా స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను మంత్రులు, ప్రతినిధులు పరిశీలించారు.
Next Story




