Visakhapatnam: విశాఖలో ఘనంగా నారా లోకేష్ 82వ ప్రజాదర్బార్!

Visakhapatnam: పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన మంత్రి నారా లోకేష్ 82వ ప్రజాదర్బార్. పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలపై వినతులు అందించిన ప్రజలు, కార్యకర్తలు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 22 Aug 2026 10:49 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఘనంగా నారా లోకేష్ 82వ ప్రజాదర్బార్!

Visakhapatnam: విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్మం త్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి లోకేష్.

వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన యువనేత. పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story