Vijayawada: ఏసీబీకి చిక్కిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు

Vijayawada: విజయవాడ రామలింగేశ్వరనగర్ సచివాలయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు.

Ramana, Penamaluru
Published on: 9 Sept 2026 8:55 PM IST
Vijayawada
X

Vijayawada: ఏసీబీకి చిక్కిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు

విజయవాడ: రామలింగేశ్వరణగర్‌లోని వార్డు సచివాలయంలో ఎసిబి దాడులు, ​కాలేజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు పరిశీలన కోసం రూ.7,000 లంచం డిమాండ్ చేసిన అధికారులు. ​బాధితుడు పాండ్రాజు నాగదుర్గా రావు ఫిర్యాదుతో ట్రాప్ నిర్వహించిన డిఎస్పీ బి.వి. సుబ్బారావు బృందం.

​ఫిర్యాదుదారుడి నుంచి రూ.7,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు, ​లంచం సొమ్ము రూ.7,000 స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు..

పాజిటివ్‌గా వచ్చిన కెమికల్ టెస్ట్, ​అధికారిక ఫైళ్లను స్వాధీనం, చేసుకుని, వార్డు సచివాలయంలో పోస్ట్ ట్రాప్ నడుపుతున్న ఏసీబీ అదనపు ఎస్పీ కే. శ్రవంతి రాయ్ బృందం.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story