Rajanna Sircilla: మిడ్ మానేర్ అలెర్ట్ పడిపోతున్న నీటి మట్టం.. ప్రస్తుత నిల్వ ఎంతంటే?

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం వివరాలు. 27.55 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 9.281 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 8:10 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేర్ అలెర్ట్ పడిపోతున్న నీటి మట్టం.. ప్రస్తుత నిల్వ ఎంతంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం: కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ స్థితి తగ్గుతూ ఉంది. ఉదయం 6:00 గంటల సమయానికి రిజర్వాయర్‌లోని నీటి మట్టం +308.53 మీటర్లు గా నమోదయింది. గరిష్ట స్థాయి 318 మీటర్లు, కాబట్టి ప్రస్తుతం కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది.

నిల్వ సామర్థ్యం: రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 9.281 టీఎంసీలు మాత్రమే నీటి నిలువ ఉంది.

ఇన్‌ఫ్లోలు

గత కొన్ని రోజులుగా రిజర్వాయర్‌లో ఎలాంటి కొత్త నీటి ప్రవాహాలు (ఇన్‌ఫ్లోలు) నమోదవడం లేదు.

SYP (GPH): 1431 క్యూసెక్కులు

SRSP: Nil

Flood (Manair + Mulavagu + FFC Inlets): Nil

అవుట్‌ఫ్లోలు

రిజర్వాయర్ నుంచి మొత్తం 2635 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో:

రైట్ సైడ్ (R/S): 2000 Cs

రైట్ మెయిన్ కాల్వ (RMC): 450 Cs

లెఫ్ట్ మెయిన్ కాల్వ (LMC): 5 Cs

ఆవిరీభవనం (Evp): 135 Cs

MB ద్వారా: 45 Cs

గేట్ల పరిస్థితి

స్పిల్‌వే గేట్లు ఈ రోజు ఒక్కటీ తెరవబడలేదు

రైట్ సైడ్ గేట్లు 4/4 పూర్తి స్థాయిలో తెరిచి ఉన్నాయి

గేట్లు నంబర్లు 1 నుంచి 4 వరకు ఒక్కోటి 0.8 మీటర్ల ఎత్తులో నీరు విడుదల చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story