Parvathipuram: పార్వతీపురం: ఆటోను ఢీకొట్టిన బొలెరో.. ఒకరు మృతి!
Parvathipuram: సీతానగరం వద్ద ఆటోను బొలెరో ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులంతా విజయనగరం జిల్లా అలజంగి వాసులు.
Parvathipuram: పార్వతీపురం: ఆటోను ఢీకొట్టిన బొలెరో.. ఒకరు మృతి!
పార్వతీపురం మన్యం జిల్లా..
సీతానగరం: సీతానగరం మండలం జోగంపేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన బొలెరో.
రాయిఘడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం
ఈ ఘటనలో ఒకరు మృతి.. మరో 8 మందికి గాయాలు.
మృతుడు విజయనగరం జిల్లా అలజంగికి చెందిన చింతల గురునాయుడు(60)గా గుర్తింపు.
పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
బాధితులంతా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన వారిగా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Next Story




