Sompeta: ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా విత్తన బంతులు రైతులకు అవగాహన
Sompeta: సోంపేట మండలం పలాసపురంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో 300 కేజీల విత్తన బంతులు తయారు చేశారు.
Sompeta: ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా విత్తన బంతులు రైతులకు అవగాహన
సోంపేట: మండల పరిధి లో పలాస పురం గ్రామంలో N.F.A. శివాజీ సమక్షంలో B R.C. సెంటర్ దగ్గర 300 కేజీల విత్తన బంతులు తయారు చేయడం జరిగింది రానున్న ఎల్ నీ నో ప్రభావం వల్ల విత్తన బంతులు విత్తనాలు దీర్ఘ కాలిక పంటలు అనుములు అలసందలు ఆముదం కందులు బొబ్బర్లు.
గోరు చిక్కుడు విత్తన గుళికలు గా తయారు చేసి పొలం లో వేసుకోవడం వల్ల సాధారణ వర్షం కంటే తక్కువ వర్ష 0 ఉన్న మొలకలు వచ్చి పంటలు పండే అవకాసం ఉంటుంది 365 రోజులు భూమి కప్పబడి భూమి ఆరోగ్యం కాపాడే ప్రక్రియ లో పంటలు పండక పోయిన ఈ పంటలు పండించుకుంటే భూమి ఆరోగ్యం కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని శివాజీ రైతులు సమక్షం లో చెప్పడం జరిగింది హాజరు అయినా వారు n.F.A. శివాజీ A.O.నరసింహమూర్తి F.M.T. kumari మేడం menter. లోహిదాస్ గారు రైతు అశోక్ గారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది.




