Amalapuram: 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: అమలాపురంలో ఉద్యోగుల భారీ ధర్నా

Amalapuram: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో బ్యాంకు ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు.

SURESH, AMALAPURAM
Published on: 11 Sept 2026 6:06 PM IST
Amalapuram
X

Amalapuram: 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: అమలాపురంలో ఉద్యోగుల భారీ ధర్నా

Amalapuram: అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ప్రదర్శనలు చేశారు.​సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగుల సమ్మె చేస్తామన్నారు.​

గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్‌ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.​ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ నెలలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM