Prakasam: మేదరమెట్ల హైవేపై ఘోర ప్రమాదం లారీని ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి
Prakasam: కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద హైవే మరమ్మతుల లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో వల్లెపు ప్రదీప్ అనే యువకుడు మృతి చెందగా, భార్గవ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Prakasam: మేదరమెట్ల హైవేపై ఘోర ప్రమాదం లారీని ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి
ప్రకాశం: హైవే రోడ్డు మరమ్మత్తులు చేయించే లారీని ఢీకొన్న బైక్, బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు,క్షతగాత్రులను 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఒకరు ( వల్లెపు ప్రదీప్ 24 ) మృతి. కాగా మరొకరు పరిస్థితి విషమం అవడంతో మెరుగైన వైద్యం కోసం భార్గవ్ 25 అను క్షతగాత్రున్ని గుంటూరు ఆసుపత్రికి తరలింపు చేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించారు.
Next Story




