Kondamallepally: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్!
Kondamallepally: కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో పురోగతి. ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.4 లక్షల నగదు స్వాధీనం.
Kondamallepally: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్!
Kondamallepally: ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఓ పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం ఇంటి నుంచి రూ.4 లక్షల నగదును దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
కేవలం డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా లేక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Next Story




