Nalgonda: ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు జరుపుకోవాలి: డీఎస్పీ!

Nalgonda: నల్లగొండలో మిలాద్-ఉన్-నబి వేడుకలను శాంతియుతంగా, సామరస్య పూర్వక వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.

Saleem, Nalgonda
Published on: 24 Aug 2026 9:54 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు జరుపుకోవాలి: డీఎస్పీ!

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 26న జరిగే మహమ్మద్ ప్రవక్త జన్మదినం (మిలాద్-ఉన్-నబి) సంబరాలను ప్రశాంతమైన వాతావరణంలో, సామరస్యంగా నిర్వహించుకోవాలని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.

​జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఎస్పీ శివరాం రెడ్డి హాజరై మిలాద్ కమిటీ, జులూస్ కమిటీ సభ్యులతో చర్చించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story