Nalgonda: జర్నలిస్ట్ మీసాల శ్రీనివాస్ను పరామర్శించిన కంచర్ల భూపాల్ రెడ్డి
Nalgonda: కంటి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నల్గొండ ప్రముఖ జర్నలిస్ట్ మీసాల శ్రీనివాస్ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు.
Nalgonda: జర్నలిస్ట్ మీసాల శ్రీనివాస్ను పరామర్శించిన కంచర్ల భూపాల్ రెడ్డి
Nalgonda: నల్గొండ పట్టణంలోని ప్రముఖ విలేకరి మీసాల శ్రీనివాస్ ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటుండటంతో, వారిని స్వగృహంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ ఇన్చార్జ్ జహంగీర్ బాబా,BRS. నాయకులు పాల్గొన్నారు.




