Nakrekal: ఏవీఎం స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..విద్యార్థులకు అస్వస్థత!

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం (AVM) స్కూల్ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆసుపత్రి పాలయ్యారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 3 Aug 2026 10:05 PM IST
Nakrekal
X

Nakrekal: ఏవీఎం స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..విద్యార్థులకు అస్వస్థత!

నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని AVM స్కూల్ హాస్టల్ లో కలుషిత ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రి పాలయ్యారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు కూడా పట్టించుకోలేదు" అని తల్లిదండ్రులు వాపోయారు. అత్యంత దారుణంగా పిల్లల వైద్య ఖర్చులతో తమకు సంబంధం లేదని AVM యజమాని ప్రకటించడం కలకలం రేపింది.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story