Tiruvuru: హైవేపై ప్రమాదం. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, భర్త మృతి!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జాతీయ రహదారిపై కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో హరికృష్ణ ప్రసాద్ మృతి చెందగా, ఆయన భార్య భవానీ తీవ్రంగా గాయపడ్డారు

Venkateswara Rao, Tiruvuru
Published on: 26 July 2026 11:45 AM IST
Tiruvuru
X

Tiruvuru: హైవేపై ప్రమాదం. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, భర్త మృతి!

ఎన్టీఆర్ జిల్లా:

* తిరువూరు (మం) లక్ష్మీపురం జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాన్ని ఢీ-కొట్టిన కారు.

* మంగళగిరి నుండి కారులో చింతలపాడు స్వగ్రామానికి వెళుతున్న భార్య భర్తలు.

* ప్రమాదంలో భార్య భవానీకి తీవ్రగాయాలు కాగా, భర్త కారుమంచి హరికృష్ణ ప్రసాద్ (60) మృతి.

* సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

* అత్యవసర చికిత్సకై భవానిని విజయవాడకు తరలింపు.

* పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు..

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story