Tiruvuru: తిరువూరులో విద్యాసంస్థల బంద్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆందోళన!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యాసంస్థల బంద్ చేపట్టిన SFI. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 24 July 2026 1:30 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో విద్యాసంస్థల బంద్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆందోళన!

Tiruvuru: * ఎన్టీఆర్ జిల్లా:

* తిరువూరులో విద్యాసంస్థల బంద్‌ పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఐ.

* పలు ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేయించిన ఎస్ఎఫ్ఐ నాయకులు.

* 22 మంది విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు.

* అమాయకులైన విద్యార్థులపై అతి దారుణంగా పోలీసులు దాడి చేశారని..

* నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించారు.

* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రను వీడాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story