Kothagudem: కొత్తగూడెం జిల్లా కోర్టులో హైకోర్టు జడ్జి పర్యటన!

Kothagudem: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ జె. శ్రీనివాసరావు కొత్తగూడెం జిల్లా కోర్టును సందర్శించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 July 2026 4:56 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం జిల్లా కోర్టులో హైకోర్టు జడ్జి పర్యటన!

కొత్తగూడెం: జిల్లా కోర్టులో న్యాయవాదుల, కక్షిదారుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఔషధాలయమును ప్రారంభించాడానికి కొత్తగూడెం జిల్లా కోర్టుకు విచ్చేసిన న్యాయమూర్తిని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఘనంగా ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా

న్యాయమూర్తికి శాలువ కప్పి, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందించారు.

జిల్లాలో ఫ్యామిలీ కోర్టు యస్టి కోర్టు ఏర్పాటు చేయలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ మారపాక రమేష్ , అంబటి రమేష్, ఆడపాల పార్వతి, అడపాల మహాలక్ష్మి, మణిదీప్ నాయుడు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story