Kothagudem: కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో నిరసన!
Kothagudem: కొత్తగూడెంలో జీవో నెంబర్ 97 రద్దు చేయాలని జై భీమ్ రావు భారత్ పార్టీ డిమాండ్. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి యెర్రా కామేష్ నిరసన.
Kothagudem: కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో నిరసన!
Kothagudem: జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.శనివారం పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి లో విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్య యొక్క ప్రత్యేకత దెబ్బతింటుందని గతంలో పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు చేసిన వారు ఈ-సెట్ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉండేదని రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం మూలంగా బీటెక్ లో ప్రవేశం పొందే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story




