Mydukur: పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు

Mydukur: రాఖీ పౌర్ణమి సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఓం శాంతి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.

P Upendra, Kadapa Porumamilla
Published on: 28 Aug 2026 4:43 PM IST
Mydukur
X

Mydukur: పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు రాఖీ కట్టిన ఓం శాంతి సభ్యులు

మైదుకూరు: రాఖీ పౌర్ణమి సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఓం శాంతి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు ఓం శాంతి సభ్యులు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ పండుగ సోదరభావం, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సభ్యులు పాల్గొన్నారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla

Next Story