Kalasapadu: ముదిరెడ్డిపల్లి వద్ద వ్యక్తి దారుణ హత్య
Kalasapadu: కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి వద్ద చిట్టిబోయిన శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణ హత్య. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Kalasapadu: ముదిరెడ్డిపల్లి వద్ద వ్యక్తి దారుణ హత్య
కలసపాడు: కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి దారుణ హత్య. ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిట్టి బోయిన శ్రీనివాసులు అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.
సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన కలసపాడు పోలీసులు.
Next Story




