Visakhapatnam: ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన రాక్షసుడు!
Visakhapatnam: విశాఖ జిల్లా గాజువాకలో దారుణం. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన నేవీ అధికారి రవీంద్ర.
Visakhapatnam: ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన రాక్షసుడు!
విశాఖ జిల్లా: గాజువాకలో దారుణం జరిగింది. నేవీ అధికారి రవీంద్ర తన భార్య ఇంట్లో లేదని.. ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత ప్రియురాలని అత్యంత కిరాతకంగా రవీంద్ర హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి.. శరీర భాగాలను ఫ్రిజ్లో పెట్టాడు. ఫ్రిజ్లో పట్టని శరీర భాగాలను గోని సంచిలో మూటకట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో నేవి ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Next Story




