Rajanna Sircilla: రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. సబ్ స్టేషన్ రాకతో హర్షం

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లిలో రూ. 3.40 కోట్లతో కొత్త సబ్ స్టేషన్ మంజూరు. లో-వోల్టేజ్ సమస్య తీరనుండటంతో రైతుల హర్షం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 4:29 PM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. సబ్ స్టేషన్ రాకతో హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామం లో సబ్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నాయకులు సుమారు 3 కోట్ల 40 లక్షలతో పాపయిపల్లి,గోపాలరావు పల్లె, తాడూరు బెంద్రం పల్లె గ్రామాల రైతులకు, గృహ వినియోగధారులకు లో ఓల్టేజ్ సమస్య లేకుండా,నిత్యం నిరంతరం నాన్యమైన విద్యుత్ అందించడం కోసం 33/11కెవి సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది సెస్ పరిధి లోని గ్రామాలల్లో సంబరాల్లో రైతులు హర్ష0 వ్యక్తం చేస్తూ ఎంపిడిసిల్ ఎస్ఇ బిక్షపతి గారికి ధన్యవాదములు తెలిపారు.

నిరంతరం ప్రజా సమస్యలే ద్యేయంగా ఈ ప్రాంతా రైంతగా సమస్యలు చిత్తశుద్ధి తో తీర్చడం లో ముందుండే స్థానిక నేత కేకే మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రి వర్గ నాయకులకు పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల్ల నర్సింగం గౌడ్ తాడురు సర్పంచ్ సధానందం, డైరెక్టర్స్ తిరుపతి రెడ్డి, పరుశురాం, శైలజ,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేల్పుల సాయి ప్రసాద్,మండల ఉపాధ్యక్షుల శ్రీకాంత గౌడ్ నాయకులు శ్రీరామ్, కిషన్,ప్రేమ్ రైతులు, నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story