Secunderabad: యశోద ఆసుపత్రికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

Secunderabad: యశోద ఆసుపత్రిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పరామర్శించారు.

Srikanth, Secunderabad
Published on: 28 July 2026 4:41 PM IST
Secunderabad
X

Secunderabad: యశోద ఆసుపత్రికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

Secunderabad: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సికింద్రాబాద్ యశోద హాస్పటల్ కు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story