Hyderabad: కేసీఆర్ చావును కోరడం దారుణం.. మండలిలో మధుసూధనా చారి ఆగ్రహం!

Hyderabad: తెలంగాణ శాసన మండలిలో BRS నాయకుడు మధుసూధనా చారి మండిపాటు. కేసీఆర్ చావును కోరడం దారుణమని, ప్రేరేపించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 12:30 PM IST
Hyderabad
X

Hyderabad: కేసీఆర్ చావును కోరడం దారుణం.. మండలిలో మధుసూధనా చారి ఆగ్రహం!

Hyderabad: రాష్ట్రానికి విశేష సేవలు అందించిన కేసీఆర్‌ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి అన్నారు. ప్రభుత్వం ముమ్మాటికి ఈ చర్యను ప్రేరేపించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story