Amanagallu: ఆమనగల్‌లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు!

Amanagallu: ఆమనగల్ మున్సిపాలిటీ నుచ్చుగుట్ట తండాలో ఘనంగా బోనాల పండుగ. బంగారు మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ ఫత్యనాయక్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Aug 2026 8:47 PM IST
Amanagallu
X

Amanagallu: ఆమనగల్‌లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు!

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో 3 వార్డు నుచ్చుగుట్ట తండాలో అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ప త్యనాయక్ పాల్గొని కల్కి భగవాన్ స్వామితో కలిసి బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో , సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందు నాయక్, సురేష్ నాయక్, కుమార్ ధోని గౌడ్, శివ, విజేందర్ నాయక్, Ex ఆర్మీ రవీందర్ నాయక్,నరేందర్, సంతోష్, సందీప్,ఈశ్వర్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story