Visakhapatnam: నేవీ క్వార్టర్స్ 15వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!
Visakhapatnam: విశాఖపట్నం మల్కాపురం పరిధిలోని సింధియా నౌసేనా బాగ్ నేవీ క్వార్టర్స్లో విషాదం. 15వ అంతస్తు నుంచి దూకి నేవీ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది.
Visakhapatnam: నేవీ క్వార్టర్స్ 15వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!
విశాఖపట్నం: విశాఖ మల్కాపురం సింధియా నౌసన బాగ్ నేవీ క్వార్టర్స్ గౌమతి 15వ అంతస్తూ నుండి ఒక మహిళ దూకి ఆత్మహత్య, నేవి ఉద్యోగి భార్య గా గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




