Visakhapatnam: నేవీ క్వార్టర్స్ 15వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!

Visakhapatnam: విశాఖపట్నం మల్కాపురం పరిధిలోని సింధియా నౌసేనా బాగ్ నేవీ క్వార్టర్స్‌లో విషాదం. 15వ అంతస్తు నుంచి దూకి నేవీ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 3 Sept 2026 5:13 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: నేవీ క్వార్టర్స్ 15వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!

విశాఖపట్నం: విశాఖ మల్కాపురం సింధియా నౌసన బాగ్ నేవీ క్వార్టర్స్ గౌమతి 15వ అంతస్తూ నుండి ఒక మహిళ దూకి ఆత్మహత్య, నేవి ఉద్యోగి భార్య గా గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story