Visakhapatnam: వైజాగ్ సముద్ర తీరంలో దారుణ హత్య!

Visakhapatnam: విశాఖ కోస్టల్ బ్యాటరీ ఎదురుగా మైలపల్లి చంటి అనే వ్యక్తి దారుణ హత్య. తలపై కత్తితో పొడిచి, మెడకు తాడు బిగించి హత్య చేసిన దుండగులు. వన్‌టౌన్ పోలీసుల విచారణ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 7 Sept 2026 11:39 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: వైజాగ్ సముద్ర తీరంలో దారుణ హత్య!

Visakhapatnam: కోస్టల్ బ్యాటరీ ఎదురుగా సాగర తీరంలో మైలపల్లి చంటి అనే వ్యక్తి హత్య. తలపై కత్తిపోటు మెడకు తాడు బిగించి హత్య చేసిన దుండగులు. సాగర తీరంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు. హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు.

పాత కక్షలా వ్యక్తిగత వివాదమా అన్న కోణంలో విచారణ. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో వివరాల సేకరణ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story