Kanipakam: ఆలయ ఉభయదారుల అధ్యక్షురాలిగా శివశంకరి ఏకగ్రీవ ఎన్నిక!
Kanipakam: కాణిపాకం ఆలయ ఉభయదారుల మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఈశ్వర్ బాబు సతీమణి కె. శివశంకరి కాణిపాకం ఉభయదారుల అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Kanipakam: ఆలయ ఉభయదారుల అధ్యక్షురాలిగా శివశంకరి ఏకగ్రీవ ఎన్నిక!
Kanipakam: కాణిపాకం ఆలయ ఉభయ దారుల మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఈశ్వర్ బాబు సతీమణి కె. శివ శంకర ని, 14 గ్రామాల ఉదయదారులు అందరూ కాణిపాకం శివాలయ ఆవరణంలో ఉభయదారుల అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మని నాయుడు, మాజీ చైర్మన్ జగన్నాథరెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మోహన్ నాయుడు, మధుసూదన్ రావు, స్థానిక నాయకులతోపాటు, 14 గ్రామాల ఉభయ దారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




