Chittoor: చిత్తూరులో క్రీడాకారులను సత్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్!
Chittoor: జాతీయ క్రీడా దినోత్సవం వేళ చిత్తూరులో ఒలంపిక్ అసోసియేషన్ ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.
Chittoor: చిత్తూరులో క్రీడాకారులను సత్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్!
Chittoor: క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డిస్టిక్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. కోట మీ ప్రభుత్వం క్రీడాలను ప్రోత్సహిస్తూతోందని అన్నారు.
క్రీడలో రాణించిన విద్యార్థులను సత్కరించారు ఈ కార్యక్రమంలో డిఇఓ లక్ష్మీనారాయణ, చుడా చైర్మన్ కటారి హేమలత పర్సన్ కటారి హేమలత ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ జయ ప్రకాష్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సతీష్ రవిచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Next Story




