Amaravati: మంత్రి మండిపల్లిని కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన జేఎండీ శివప్రసాద్!

Amaravati: రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని అమరావతి అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన జేఎండీ ఎం.శివప్రసాద్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 2:19 PM IST
Amaravati
X

Amaravati: మంత్రి మండిపల్లిని కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన జేఎండీ శివప్రసాద్!

Amaravati: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని APSRTC నూతన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ గారు సోమవారం అమరావతి అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం. శివప్రసాద్ గారికి ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అభినందనలు తెలియజేసి, APSRTCని మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story