Nirmal: బాసరలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందుల పట్టివేత
Nirmal: నిర్మల్ జిల్లా బాసర గోదావరి బ్రిడ్జి వద్ద మహారాష్ట్ర నుంచి సిద్దిపేటకు బొలెరోలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.
Nirmal: బాసరలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందుల పట్టివేత
నిర్మల్ జిల్లా // బాసర
బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు...
మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందులను బొలెరో వాహనం లో తరలిస్తున్నట్టు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు...
ఇద్దరు నిందితులను పట్టుకుని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు... బొలెరో వాహనం స్వాధీనం..
అడవి పందులను బైంసా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్ కు చూపించిన తర్వాత వాటి వయసు, లింగము నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతం లో విడిచిపెడతామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు....
Next Story




