బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు వాట్సప్ మెస్సేజ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీనివాస్

WhatsApp Message Of The Youth To Provide Bus Facility
x

బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు వాట్సప్ మెస్సేజ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీనివాస్

Highlights

Nizamabad: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట ఎంపీపీ సంగం శ్రీనివాస్ తిట్లపురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహంతం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ ఓ యువకుడు ఎంపీపీకి వాట్సప్ మెస్సేజ్ పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్ యువకుడిపై తిట్ల పురాణం అందుకున్నారు. నీఇల్లు ఎక్కడో చెప్పాలంటూ బెదిరించారు. ఇప్పడు దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మాంది.

Show Full Article
Print Article
Next Story
More Stories