నేడు టీఎస్‌ ఆర్టీసీ అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష.. ఛార్జీల పెంపుపై నిర్ణయం..

TSRTC High Level Review Meeting Today, Chance to Chrages Hike | Telangana News Today
x

నేడు టీఎస్‌ ఆర్టీసీ అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష.. ఛార్జీల పెంపుపై నిర్ణయం..

Highlights

TSRTC Review Meeting: కిలోమీటర్‌కు 15 నుంచి 30 పైసలు పెంచాలని ప్రతిపాదన...

TSRTC Review Meeting: కాసేపట్లో తెలంగాణ ఆర్టీసీ అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునే దిశగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెంపుపై సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపారు. అయితే ఏ మేరకు పెంచాలనే అంశంపై కసరత్తు చేయాలని కూడా సూచించారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై రవాణాశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. కాగా కిలోమీటరకు 15 నుంచి 30 పైసలు పెంచాలని ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories