Bajireddy Goverdhan: టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య ఉంది

TSRTC Chairman Bajireddy Govardhan Spoke on RTC Bus Charges
x

Bajireddy Goverdhan: టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య ఉంది

Highlights

Bajireddy Goverdhan: సిటీ బస్సుల్లో రూ.5, పల్లెవెలుగు బస్సుల్లో రూ.1 పెంపు

Bajireddy Goverdhan: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య బాగా ఉందని, అందుకే రౌండప్‌ చేశామని అన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌. కొత్త విధానంతో సిటీ బస్సుల్లో 5 రూపాయలు, పల్లెవెలుగు బస్సుల్లో ఒక రూపాయి పెరిగిందన్నారు. ఇక.. ఆర్టీసీ ఛార్జీలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories